Mars Transit | కుజుడు జులై 28న కన్యారాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రంలో కుజుడు (Mars) అగ్ని తత్వగ్రహమని.. ఆవేశం, తొందరపాటు, దూకుడు స్వభావాలకు కారకుడని అంటారు. ఆయనను అంగారకుడని కూడా పిలుస్తుంటారు. ధైర్యం, శక్
పాతబస్తీలోని ఒక ప్రాంతంలో పూర్తిగా పేదరికంలో ఉన్న ఓ కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఈ గొడవలకు కారణం ఆర్థిక సమస్యలు. వీటికి చెక్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఇదే సమయంలో ఒక దళారీ రంగప్రవేశం చేసి ఆ ఇ�
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) తనకున్న రెండ�
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో ఆటోడ్రైవర్ తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నష్టాలు తగ్గకపోవడం, కమర్షియల్ స్పేస్ రెవెన్యూ లేకపోవడంతో చార్జీ
తమ ఉద్యోగాలు తమకు ఇచ్చి తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఔట్ సోర్స్ డ్రైవర్లు, లేబర్లు బుధవారం చాదర్ఘాట్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర
భర్త లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు కుమార్తెలతో సహా వాగులో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ఇద్దరు మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడిన ఘటన సోమవారం మెదక్ �
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, చదువుతోటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని హితబోధ చేస్తూ �
పల్లెసీమలు బాగుంటేనే రాష్ట్ర, దేశ ప్రగతి బాగుంటుంది. గ్రామీణ వ్యవస్థ పట్టుగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటూ చెబుతుంటే.. వినడానికి సొంపుగానే ఉన్నది. నాడు గ�
ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. వన్టౌన్ సీఐ అప్పయ్య కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ కానిస్టేబుల్ ఆక
హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు.
అతడి పేరు నరేశ్. వనస్థలిపురం వాసి. అతడు రెండు సంస్థలకు ఎండీ. అతడు అవసరాల రిత్యా కొందరి నుంచి లక్షల రూపాయల అప్పు జేశాడు. తిరిగి సకాలంలో చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పు ఇచ్చినవాళ్లు నరేశ్పై ఒత్తిడి �
మన ఊరు-మన బడి కార్యక్ర మం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ కేవలం కొడంగల్ సెగ్మెంట్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించి కాం ట్రాక�
ఏడు నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపీ పటేల్ గూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపా�