Onion Cultivation | ప్రభుత్వం ఉల్లి సాగు కోసం ఎకానికి రూ.8000 చొప్పున సబ్సిడీ అందించనుందని ఉద్యానవన శాఖ అధికారిణి మౌనిక రెడ్డి అన్నారు. అదేవిధంగా పండ్ల తోటల నిర్వహణకుగాను కూరగాయల సాగుకు వివిధ రకాల వాటికి సబ్సిడీ అందిం
Financial Help | పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Peddapalli | తోటి పిల్లలతో ఆడుతూ.. పాడుతూ పెరగాల్సిన బాలుడికి పెద్ద కష్టమే వచ్చింది. పసిప్రాయంలోనే రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి రావడంతో కన్నవారి హృదయం తల్లడిల్లుతున్నది.
Samantha | మయోసైటిస్ (Myositis) చికిత్స కోసం సమంత (Samantha)కు ఓ టాలీవుడ్ స్టార్ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించారు. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పస్టం చేశారు.
Delhi Floods | దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని పేద ప్రజల ఇండ్లు జలమయమయ్యాయి. దీంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వుకు చెందిన సైదులు. అందరిలా ఆటలు ఆడాలనే సంకల్పం ఉన్నా అంగవైకల్యం అడ్డొచ్చింది. తనతో చదివిన స�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�
అతి జ్వరంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ నాయకుడు మాడ్గుల రమేశ్ మెరుగైన వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన రమేశ్ పది రోజుల క్రితం తీవ్
సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు దివంగత శెట్టె మల్లేశం కుటుంబానికి రూ.16.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మల్లేశం ఇటీవల దారుణహత్యకు గురైన వ�
World Bank | ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ప్రస్తుతానికి ఆర్థిక సహాయం అందించే ఆలోచన ఏమీ లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. లంకలో తగిన స్థూల ఆర్థిక విధానానికి సంబంధించి ఫ్రేమ్వర్క్ ఏర్పడే వరకు సా
పేద, అనాథ పిల్లలకు విద్యలో చేయూత అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారనేది మరోసారి రుజువైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా మారిన ఆ చిన్నారికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయన ఆర్థికసాయంతో క�