Financial Help | మంభోజిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దుర్గమ్మ మృతి చెందిన విషయాన్ని మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన తిరుపతి రెడ్డి దుర్�
Heart Surgery | రాజేందర్కు హైదరాబాద్ లోని దవాఖానలో గుండె ఆపరేషన్ జరిగి అక్కడే చికిత్స పొందుతున్నాడు.నిరుపేద అయిన రాజేందర్కు గుండె శస్త్ర చికిత్స జరిగిందని అతనికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామానికి చెందిన �
ఆపదలో ఉన్న తోటి మిత్రులకు ఆపన్నహస్తం అందించేందుకు అందరూ చేయిచేయి కలిపారు. సెప్టెంబర్ నెలలో ఆకస్మిక మరణానికి గురైన వెంకట్ రావు పేట గ్రామస్తుడు సిరిసిల్ల రాజేశం కుటుంబానికి,గతంలో భర్తను కోల్పోయిన మిత్రు
Onion Cultivation | ప్రభుత్వం ఉల్లి సాగు కోసం ఎకానికి రూ.8000 చొప్పున సబ్సిడీ అందించనుందని ఉద్యానవన శాఖ అధికారిణి మౌనిక రెడ్డి అన్నారు. అదేవిధంగా పండ్ల తోటల నిర్వహణకుగాను కూరగాయల సాగుకు వివిధ రకాల వాటికి సబ్సిడీ అందిం
Financial Help | పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Peddapalli | తోటి పిల్లలతో ఆడుతూ.. పాడుతూ పెరగాల్సిన బాలుడికి పెద్ద కష్టమే వచ్చింది. పసిప్రాయంలోనే రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి రావడంతో కన్నవారి హృదయం తల్లడిల్లుతున్నది.
Samantha | మయోసైటిస్ (Myositis) చికిత్స కోసం సమంత (Samantha)కు ఓ టాలీవుడ్ స్టార్ హీరో రూ.25 కోట్లు సాయం చేశారంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించారు. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పస్టం చేశారు.
Delhi Floods | దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని పేద ప్రజల ఇండ్లు జలమయమయ్యాయి. దీంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వుకు చెందిన సైదులు. అందరిలా ఆటలు ఆడాలనే సంకల్పం ఉన్నా అంగవైకల్యం అడ్డొచ్చింది. తనతో చదివిన స�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�
అతి జ్వరంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ నాయకుడు మాడ్గుల రమేశ్ మెరుగైన వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన రమేశ్ పది రోజుల క్రితం తీవ్