రైతులు ఆర్థిక సంక్షోభానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని పరిశోధన కేంద్రం సభ్యుడు, సీఆర్ ఫౌండేషన్ నీలం రాజశేఖర్రెడ్డి అన్నారు.
ఆమె ఒక గ్రామానికి మాజీ సర్పంచ్. ఏడాది కిందటి వరకు ప్రజాప్రతినిధిగా గౌరవంగా బతికారు. కొత్తగా ఏర్పడిన గ్రామం, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు తనను నమ్మి ఓటేసినందుకు ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపించారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ మరోవైపు అనవసరపు ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు..ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకే అపసోపాలు పడుతున్న తరుణంలో ప్రైవేట్ సైన్యాన్ని దింపుతోంది...ముఖ్య
జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పుతోంది. ఖజానాలో చిల్లిగవ్వ లేక అభివృద్ధి పనులు కుంటుపడిన పరిస్థితులు నెలకొన్నాయి. పురోగతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.
అధికారం చేపట్టిన రెండేండ్లలోనే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. 10 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు దివాలా ద�
బల్దియా బాటలోనే జలమండలి నడుస్తున్నది. నెలవారీగా నీటి బిల్లులు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల రూపంలో రూ. 115 కోట్ల మేర వస్తుండగా... ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో రూ. 234 కోట్ల మేర ఉంటున్నది.
గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెలను నిధుల కొరత వేధిస్తున్నది. ఆదాయ వనరులు అంతగా లేని పంచాయతీల్లో కనీసం కార్మ�
Tupperware | ‘దివాలా ప్రక్రియ అంటే సంస్థ మనుగడకు కావాల్సిన వెసులుబాట్లను కల్పించడమే. ఈ కంపెనీ ఎక్కడికీ పోదు. ఎప్పట్లాగే ఇకపైనా మా నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి’
ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్కు ఊరట లభించింది. కంపెనీ ప్రతిపాదించిన 200 మిలియన్ డాలర్ల (రూ.1,660 కోట్లు) రైట్స్ ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. బైజూస్ ప్రమోటింగ్ సంస్థ �
ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్ ఆదాయాన్ని తెచ్చే ఏ మార్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అఫ్గాన్ శరణార్థులపై కర్కశంగా వ్యవహరిస్తున్నది. పాక్ను వదిలి వెళ్తున్న అఫ్గాన్ల నుంచి ఎగ్జిట్
తండ్రితో గొడవపడి తీవ్ర మనస్థాపం చెందిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో న�
ఆర్థిక సంక్షోభాల్లోంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు మరోసారి పారిశ్రామిక నియంత్రణల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. హరిత, సుభిక్ష, సుస్థిర పారిశ్రామిక భవిష్యత్తు కోసం సబ్సిడీలు, నియంత్రణలు, టారిఫ్లను సవరించుక
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్(సీడీజీఎల్) ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికంలో రూ.24.75 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించిం�
Kerala CM Vijayan: కేరళలో ఆర్ధిక సంక్షోభం ఉన్నట్లు సీఎం విజయన్ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కేంద్రం తమకు నిధులు మంజూరీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రాజెక్టులను త్వరగా పూ