Imran Khan : ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్, ఇస్లామాబాద్లోని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసాన్ని సాధారణ ప్రజలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది
ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
తిరువనంతపురం,జూన్ 26: కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అనేక రంగాలు కుదేలయాయి. దీంతో లక్షలాదిమంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్ సరికొత్త �