ఇస్లామాబాద్, నవంబర్ 25: ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్ ఆదాయాన్ని తెచ్చే ఏ మార్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అఫ్గాన్ శరణార్థులపై కర్కశంగా వ్యవహరిస్తున్నది. పాక్ను వదిలి వెళ్తున్న అఫ్గాన్ల నుంచి ఎగ్జిట్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.69 వేలు వసూలు చేస్తున్నది.