వడ్డీ భారమెంత.. రుణ అర్హత, ప్రీ-ఈఎంఐ సౌకర్యాలేమిటి? వడ్డీరేట్ల పెంపుతో గృహ రుణాల భారం తడిసి మోపెడవుతున్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కీలక వడ్డీరేట్లను తగ్గించి రుణగ్రహీతలకు సుదీర్ఘకాలం ఉపశమనాన్ని కలిగి
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి యాదాద్రి, మే 12: మాదిగ ఉపకులాల సమగ్రాభివృద్ధే టీఎమ్మార్పీస్ లక్ష్యమని ఆ సంఘం జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. విద్య,
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
NTPC | ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్లో
Emergency Fund | మాకు పెండ్లయి నాలుగేండ్లు అవుతున్నది. ఇద్దరం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లం. అయితే, లాక్డౌన్లో నేను పనిచేసే బేకరీ మూతపడింది. అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్నా. మా ఆయన ఒక్కడే రూ.18�
ఇద్దరు మృతుల కుటుంబాలకు అందజేత హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లిలో ఇటీవల బట్టలు ఉతుకుతూ చెరువులో పడి దుర్గమ్మ, బసమ్మ అనే మహిళలు మృతిచెందారు. శుక్రవారం రజక ఫ�
మమ్మల్ని పీక్కుతినే రాబందులు లేరురైతుబంధుతో అన్ని విధాలా లాభంకడిపికొండ రాజిరెడ్డి స్వానుభవం హనుమకొండ సబర్బన్, జనవరి 1: పై ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కడిపికొండ రాజిరెడ్డి. హనుమకొండ జిల్లా హసన్పర్త�
Home Loan Insurance | కరోనా వైరస్.. ఊహించని విధంగా ప్రపంచంపై విరుచుకుపడిన ఈ మహమ్మారి వల్ల మానవ జాతికి పెద్ద ప్రమాదమే ఏర్పడింది. భారత్లోనూ కొవిడ్ పెను నష్టాన్నే సృష్టించగా, చాలా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు సంక్షోభం
దేశంలో 83 శాతానికిపైగా ఎస్ఎంఈలకు ఆర్థిక ఇబ్బందులు ప్రభావం చూపని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ట్రేడ్ఇండియా తాజా సర్వే ఆ ప్యాకేజీ.. ఈ ప్యాకేజీలంటూ ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కష్టాల్లో ఉన్న వ్యాపార, పారి
న్యూఢిల్లీ, ఆగస్టు 7: బ్యాంకులను రూ.6,833 కోట్ల మేర మోసగించిన అభియోగంపై కాన్పూరుకి చెందిన శ్రీ లక్ష్మి కాట్సిన్ సంస్థపై, దాని చైర్మన్ మాతా ప్రసాద్ అగర్వాల్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నొయిడా, కాన్�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లోన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ కావాలా? అని మీకు ఫోన్ వచ్చిందా?.. ఆయితే జాగ్రత్త. అలాంటి కంపెనీ ఏదీ తమ అనుబంధ సంస్థ కాదని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ పేర