నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సినీ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) శనివారం రాత్రి మృతి చెందారు. రాంబాబు మొదట ప్రజానాట్యమండలి కళాకారుడిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపా�
అధిక లాభాల పేరుతో రెండు తెలుగు రాష్ర్టాలలో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఒక సినీ నిర్మాత పాత్ర కూడా కీలకంగా ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ �
వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటంతో మాదకద్రవ్యాలను విక్రయించటం ప్రారంభించిన ఒక సినీ నిర్మాతను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ నిర్మాత తాను మైనర్గా ఉన్నప్పుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తమిళనాడులోని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్లో మహిళ (20) ఫిర్యాదు చేసింద
భవనం పైనుంచి పడి ఓ సినీ నిర్మాత మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కోకాపేట మూవీ టవర్స్లో నివాసముండే జి.రాజేంద్రప్రసాద్(8
నటుడిని మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రోడ్ నం. 8లో నివాసముంటున్న సాయికిరణ్ను నిర్మాత జాన్బాబు మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థలో సభ్యుడి
ముంబై: ఫిల్మ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి సుమారు 4 లక్షల చోరీ జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీన తన అకౌంట్ నుంచి 3.82 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు బోనీ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నా�
సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్పై సీసీఎస్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్ శ్రవణ్కుమార్ బంజారాహిల్స్ రోడ్ నంబ�
బంజారాహిల్స్,మార్చి 25 : సినీ నిర్మాణం విషయంలో మోసం చేసిన వ్యక్తులపై ఓ నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎ.ఐలయ్య అనే వ్యక్తి చిట్టి కిరణ్రామోజు అనే వ్యక్తితో కలిసి