లేడీ పవర్స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకొని బాలీవుడ్లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్తో పాటు ఆమిర్ఖాన�
సినీ పరిశ్రమను పీడిస్తున్న పలు సమస్యలపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ గళం విప్పింది. మహిళలు, అణగారిన వర్గాల హక్కులపై తరచుగా మాట్లాడే షబానా.. తాజాగా, సినిమాల్లో ఐటమ్ సాంగ్స్, అందులో మహిళలను చూపించే �
సినీ పరిశ్రమ వంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో కథానాయికలు కలిసి స్నేహంగా మసలడం అరుదైన విషయమే. పైకి అంతా నవ్వుతూ కనిపించినా నివురుగప్పిన నిప్పులా అంతర్గత విభేదాలు ఉంటూనే ఉంటాయి. కంగనా రనౌత్, తాప్సీ మధ్య విభేద
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమ�
ఒక నటి ఏదైనా సినిమాలో నటించాలా? వద్దా? అనేది వేరొకరి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నది
బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. అయితే, ఆ నిర్ణయం కూడా సదరు నటి శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉండదనీ, అనేక ఇతర అంశాలు
మీసాల పిల్ల.. అని నయన్ను ఊరికే ఉడికించలేదు మెగాస్టార్. ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏండ్లు దాటింది. అప్పుడెప్పుడో చంద్రముఖిలో ‘కొంత కాలం.. కొంత కాలం..’ అంటూ తెరంగేట్రం చేసింది. ఎంత కాలం గడిచినా.. తన కవ్వింత �
సినిమా ఇండస్ట్రీలో కేవలం నిర్మాత, హీరో, దర్శకుడు మా త్రమే లాభపడుతున్నారని, వారి కోసమే సినిమాలు తీస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు.
Sulakshana Pandit | ప్రసిద్ధ గాయని, నటి సులక్షణా పండిట్ (70) గుండెపోటుతో గురువారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. ఎన్నో అమరగానాలకు స్వరం అందించిన ఈ లెజెండరీ సింగర్ తన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను తాకింది. అయితే ఆమె జీ�
తెలంగాణలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సినీ కార్మిక సంఘాలు మంగళవారం యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్�
సినీ పరిశ్రమలో వేతన అసమానతలపై అసహనం వ్యక్తం చేసిన నటీనటులు కోకొల్లలు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ‘పారితోషికానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. న
ఒనొమటోపియా (Onomatopoeia): ధ్వనిని సూచించే పదాలు వరుసగా రావడాన్ని ఒనొమటోపియా లేదా echoism అంటారు. ఉదాహరణకు hiss, buzz, rattle, bang, ting, clap, grunt, swish మొదలైనవి.
ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే రాష్ట్ర ఖజానా మొత్తం పోతున్నదా? వారికి అనుబంధంగా ఉన్న కంపెనీలకే రూ.వేల కోట్ల నిధుల వరద పారుతున్నదా? మిగతా మంత్రులకు ‘ప్రాపర్' చానల్లో రావాల్సిందేన�
‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది అగ్ర కథానాయిక నయనతార. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది.