మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నది. అదే ‘ఈకేవైసీ రూల్'. ఈ నిబంధన ప్రకారం.. ఉపాధి కూలీలు తమ పని ప్రదేశ
పని చేయించి ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకువస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం ప్రభుత్వం మరుస్తోంది. ఎంతో కష్టపడుతున్న పనికి తగ్గ వేతనాలు మాత్రం అందడం లేదు. చాలీచాలని జీవితాలతో జీవనం సాగిస్తున్న ఫీల్
Field Assistants | ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి జంబు వెంకటయ్య పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో నిబంధనలకు తిలోదకాలిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఫీల్ట్ అసిస్టెంట్లు సూపర్వైజర్స్) 39 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు (సూపర్వ�
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బబ్బురి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం రాయగిరి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ న�
Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు తాసీల్దర్, ఎంపీడీఓకు వినతి పత్రాలను అంద�
Cattle shed | రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న పాలకులు, తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లటంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత�
Ramayampet | ఉపాధిహామీలో జరిగిన పనుల లెక్కల్లో తేడాలు వస్తే సహించేది లేదని.. డీఆర్డీవో శ్రీనివాస్ హెచ్చరించారు. రామాయంపేట మండల కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో (2023-24 ఆర్థిక సంవత్సరానికి) ఉపాధి హామీ పనులకు సంబంధించి సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలు వెలుగు చూశాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా �
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
హైదరాబాద్ : ఉపాధి హామీ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో వేధించే ప్రయత్నం చేస
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి ప్రభుత్వానికి ప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తమను విధుల్లో చేరాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపా�