రెండున్నరేండ్లుగా విధులకు దూరంగా క్షేత్ర సహాయకులు మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 630 మందికి ఊరట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు ము�
హైదరాబాద్ : తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎ�
డీఆర్డీవోల వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు 7,651 మందికి తిరిగి బాధ్యతల అప్పగింత సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞతలు ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు కేసీఆర్, ఎర్రబెల్లి చిత్రపటాలకు ప
జగిత్యాల : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ని శుక్రవారం ధర్మపుర�
ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోనున్నట్టు మఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. మంగళవా�
వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసి�
హైదరాబాద్ : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 7,600 మంది ఫీల్డ్ అసిస�