బంగారం భగభగమండుతున్నది. సామాన్యుడికి అందనంత స్థాయిలో దూసుకుపోతున్నది. దేశీయంగా పండుగ సీజన్కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు పరుగెడుతున్నాయి.
బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం
వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యి. దీనిని ఆసరాగా చేసుకుని మార్కెట్లో కల్తీనూనెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో.. రంగురంగుల ప్యాకెట్లతో అమ్ముతూ అడ్డగోలుగా సంపాదిస్తున్�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ..ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్జెడ్ సిరీస్, ఫ్యాసినో, రే జెడ్ఆర్ మాడల్స్పై రూ.7 వ�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway) శుభవార్త తెలిపింది. రానున్న సంక్రాంతి (Sankranti) పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది.
కార్ల సంస్థలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు తొలిసారిగా పది లక్షల మార్క్ను అధిగమించాయి. సెమికండక్టర్ల కొరత తీరడంతో ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భా�
మెర్సిడెజ్ బెంజ్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 12,768 కార్లను డెలివరీ చేసింది.ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ..
బతుకమ్మ, దసరా, దీపావళిలాంటి పండుగలు వరుసగా వస్తున్నాయి. స్వీట్లు, నూనెల్లో వేయించిన పదార్థాలు ఈ సమయంలో ఎక్కువగా తింటాం. దీనివల్ల శరీరంలో కేలరీలు అధికం అయిపోయి.. బరువు పెరుగుతాం కదా! మళ్లీ సాధారణ స్థితికి ర�
దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్ సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు దుమ్మురేపాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 23 మధ్య కేవలం నెల రోజుల్లోనే రూ.76,000 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామాని�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది, ప్రజలు సంక్రాంతి పండుగను శాంతి యుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, శాంత�