అధిక దిగుబడి వస్తుందని నమ్మించి నాసిరకం వరి విత్తనాలు అంటగట్టడంతో తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ధ�
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల, తంగడిపల్లి గ్రామాల్లో నకిలీ విత్తనాలు, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడు
సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సురేశ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణంలో వ్యవసాయాధికారులతో కలి�
విత్తనాల కొరత లేకుండా.. రైతులకు అన్ని రకాల సీడ్స్ను అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని బాలాజీ ఫర్టిలైజర్ దుకాణా
నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై చర్యలు తప్పవని శంకర్పల్లి మండల వ్యవసాయాధికారి సురేశ్బాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఐ సంతోష్తో కలిసి ఫర్టిలై�
విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మధిర ఏడీఏ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని నాగులవంచ గ్రామంలో ఆయన గురువారం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల డీలర్లతో సమావే�
ఫర్టిలైజర్ దుకాణాల్లో కల్తీవిత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. సోమవారం దుబ్బాక పట్టణంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన నేతృత్వంలో వ్యవసాయశాఖ అధికారులు, �
జిల్లాలో పత్తి విత్తనాల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నది. ఓ వైపు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతుండగా, మరోవైపు బ్లాక్లో పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిట్ఫండ్ సంస్థలు జనాలను ‘చీట్' చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. రిజిస్టర్డ్ సంస్థలని చెప్పుకుని పెద్ద కార్యాలయాలు తెరుస్తూ, అన్ని అనుమతులు ఉన్నాయని
ఎరువులు కొనుగోలు చేసే రైతులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు సూచించారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపు ల్లో ఎరువు �
Collector R.V.Karnan | జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర పర్టిలైజర్, సీడ్స్ షాప్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు .యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాల
విత్తు కొద్ది ఫలం అంటారు పెద్దలు.. రైతులు సాగు చేసే పంటకు నాణ్యమైన విత్తనం ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తుంది. నకిలీ విత్తనం విత్తితే శ్రమ వృథా కావడంతో పాటు పెట్టుబడులు నష్టపోతారు. వానకాలం సీజన్ పనులు ప్రార
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ దిశగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అన్న స్థాయ�