యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పరిగి పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉద యం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు ఒకటి, రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిప�
యూరియా కోసం తిరిగి తిరిగి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రక్షించుకోలేని దీన స్థితిలో చేతులారా సాగు చేసిన పంటలను తానే పశువుల పాలు చేసుకున్న రైతు ఆవేదన ఇది. మొక్కజొన్నకు ఎంతో ముఖ్యమైన యూరియా దొరకక వేసుక�
ఖమ్మం జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. యూరియా వినియోగంలో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని యూరియాతోపాటు ఎరువులు, పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలనే షరతులు విధ�
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏ సీసీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. అయినా యూరి యా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పీఏసీసీఎస్లో యూరియ
Urea | మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర ట్రేడర�
అన్ని ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల నిర్వాహకులు ఈ పాస్ యంత్రాలతో దుకాణాల్లో నిల్వలను సరిగా చూసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు.
Fertilizers | బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎస్ఐ అమర్ కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఎరువుల షాపుల ఎదుట బారులు తీరుతున్న రైతులపై ప్రతాపం చూపే చర్యలకు ఉపక్రమించింది. అన్ని ఎరువుల దుకాణాల వద్ద పోలీసులను మోహరించాలని నిర్ణయించింది.
ఎరువులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని మిర్యాల మనీషా అన్నారు. జిల్లా, డివిజన్ వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పెంచికల్పేట్ మండలంలోని ఫర�
సబ్సిడీపై యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే లంచం ఇవ్వాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెగేసి చెప్తున్నారట. పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఏజెన్సీల కింద ఎరువుల దుకాణాలు ఉన్న వారంతా కలిసి ఒకరి�
విత్తనాలు, ఎరువుల కొనుగోలు బిల్లులను రైతులు పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునేలా దుకాణాదారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బర్మాషెల్ రోడ్డ�
ఒకవైపు నకిలీ విత్తనాలు.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు.. రైతన్నలను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. విత్తనాల కొనుగోలు మొదలు పంటల అమ్మకాల వరకు అన్నదాతలు ఏదోరూపంలో మోసపోతూనే ఉన్న
బ్లాక్ మారెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి అభినందించారు. రాబోయే మూడు వారాల పాటు ఇదేవిధంగా నిఘా కొనసాగించాలని కోరారు. రా�
విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి డీలర్లను హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని ఆకుతోటపల్లి గేట్, ముర్తూజపల్లి గేట్, జంగారెడ్డిపల్లి గ్రామాల�