రామగుండం లయన్స్ క్లబ్ సేవలకు తాను ఫిదా అయ్యానని, 320 జీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా బుధవారం రామగుండం పర్యటనకు వచ్చ�
నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ కు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వే
Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పుర�
తక్కువ ఖర్చుతో వరి నాటే యం త్రాన్ని తయారుచేసిన భిక్కనూర్ మం డలం కాచాపూర్ గ్రా మానికి చెందిన నాగస్వామిని జిల్లా అధికారులు అభినందించి, సన్మానించారు. వరి సాగు రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు న�