Dalit official falls at DMK councillor's feet | దళిత ప్రభుత్వ అధికారి డీఎంకే కౌన్సిలర్ కాళ్లు పట్టుకున్నాడు. ఆమెను బతిమాలడంతోపాటు క్షమాపణ కోరాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. మోకాళ్లు (లోపలికి) దగ్గరగా, పాదాలు దూరంగా ఉంన్నాయి. కొంచెం ఇబ్బందిపడుతూ నడిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. పిల్లల డాక్టర్కి చూపించాము. భయపడేంత పెద్ద సమస్య కాదన్నారు.
Bala Krishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..నటి సంయుక్తతో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన బాలయ్య త
Jagdish Devda | మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ పాదాలకు సైన్యం నమస్కరిస్తుంది’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత సైన్యాన్ని కూడా బ�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ పాదాలు తాకేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే మోదీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నితీశ్ కుమార్ చేతులు పట్టుకున్నారు. ఈ వీడియ�
Man Kills His Father | సాధారణంగా వృద్ధులైన తల్లిదండ్రులకు కుమారులు సేవలు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక కుమారుడు దీనికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన పాదాలకు మసాజ్ చేయమని తండ్రిని బలవంతం చేశాడు. వృద్ధుడైన ఆ తండ్రి నిరాకర
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Madhya Pradesh urination row | మధ్యప్రదేశ్లోని సిద్ధిలో గిరిజన కూలీపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వివాదం (Madhya Pradesh urination row) మరో మలుపు తిరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత వ్యక్తి బదులు మరో వ్యక్తి కాళ్లు కడిగినట్లు వ�
స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ (star singer Arijit Singh) చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పాదాలు మొక్కాడు. అర్జిత్ హఠాత్తుగా ఇలా చేయడంతో ఆయనను వారించడానికి ధోనీ ప్రయత్నించాడు. ఆయనను పైకితీసుకుని ఆలింగనం చేస�
నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యే ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్ఘట్ నియోజకవర్గంలో జరిగింది
రెమ్డెసివిర్| శంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు తీవ్రంగా కొరత ఏర్పడింది.