‘అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ‘ఈ వానకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నాం’ అని మంత్రి తుమ్మల నాగేశ
దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహాలో డిజిటల్ ఐడీలు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలలో ఈ కార్డులను జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న�
తమకు తెలియకుండానే ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపడుతున్నారని, ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్లో భూ బాధితులు, ప్రజలు అధికారులను నిర్బంధించారు.
పచ్చిన పల్లెల్లో ఫార్మాసిటీ చిచ్చుపెడుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, ప్రజలు భగ్గుమంటున్నారు. డప్పూరు, వడ్డీ, మాల్గి పరిధిలో 1,983 ఎ
ఎకరాకు ఇంటిస్థలం సహా రూ.10 లక్షలు ఇస్తామన్నరు.. తీరా రూ.6 లక్షలే ఇచ్చారు. రెండెకరాలుంటే రూ.15 లక్షలే ఇచ్చారు.. అని సీఎం ఇలాకాలోని బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిందెడు నీటి కోసం మహిళలు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహర్తీ తీర్చండి సారో అని విన్నవించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు �
Telangana Floods | సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడటానికి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డే కారణమన�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు సూర్యాపేట జిల్లాలో భారీ నష్టాన్ని కలిగించాయి. కాల్వలు, చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి నిరాశ్రయుల�
వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రా ష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం�
ప్రజలను మోసం చేయడంలో కాం గ్రెస్, బీజేపీలు తోడుదొంగలని మాజీ మం త్రి జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు.
గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు.. అన్నదాతలకు అపార పంట నష్టాన్ని మిగిల్చాయి. సాయం చేసి ఆదుకోవాలని రైతన్నలు ఎదురుచూస్తూ దిగులుచెందుతున్నారు. వానకాలం ప్రారంభం నాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆ�