రుణమాఫీ కాని రైతులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం జనగామ కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రుణమాఫీ కాని రైతులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆందోళన చ
కొత్త వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు ఎస్బీఐకి రైతులు నెల రోజులుగా కొత్త రుణాల కోసం తిరుగుతున్నారు. విసుగుచెందిన రైతులు సోమవారం పెద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కదం తొక్కారు. నిన్న మొన్నటివరకు స్థానికంగా ఆందోళనలకు దిగిన రైతులు సోమవారం సంగారెడ్డిలోని కలెక�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ప్రభుత్వం ఇంకా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకపోవడం..
రైతు రుణమాఫీపై స్పష్టత కరువైంది. మాఫీ కాక.. సరైన సమాధానం రాక లక్షలాది మంది అన్నదాతల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదనే విమర్శలు వెల్లవెత్తుతుండగా, రైతులు ఆ
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రుణమాఫీ అందని రైతులు గ్రీవెన్స్సెల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్జీల పరిశీలన నామమాత్రంగానే ఉన్నదని రైతులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి..
భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో నీరు నిల్వ చేరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చనుంది. ఏమి చేయాలో తోచని స్థితిలో రైతులు అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే నాటు వేసిన వరి పొలాలు, పత్తి, కంది, మిరప, ఉద్యాన పంటల్ల�
తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన ఏ మాత్రం అర్థంపర్థం లేకుండా సాగిందని, ముఖ్యమంత్రి,మంత్రుల మధ్య సమన్వ యంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
Satnala project | అధికారుల అసమర్ధత, నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు(Satnala project) గేట్లను అధికారులు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో పెండ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఈ 9 నెలల కాలంలోనే 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లుల�
Harish Rao | నిన్న మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన జాబితాల్లో అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీ కానీ లక్షలాది రైతు�
వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డ�
ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీ
షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి అన్నదాతలు ధర్నా నిర్వహించారు.