Mirchi Farmer | చండ్రుగొండ, ఫిబ్రవరి 09 : ఈ ఏడాది మిరప రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్ ధరలు విపరీతమైన తేడా తగ్గుదల కనిపిస్తుంది. రూ.21 వేలకు మద్దతు ధర లభిస్తే, ప్రస్తుతం రూ.14 వేల లోపే కింటా ధర లభ�
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�
తమకు న్యాయం జరిగే వరకు కట్ట మీది నుంచి కదలబోమని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు తేల్చిచెప్పారు.
యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగిల్విండో కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్ మండలం దుర్శేడ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో నిల్వలు లేక రై
Pharma City | ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం జరిగిన ధర్నాలో రైతులకు సంఘీభావం ప్రకటించారు.
Pharma City | ఫార్మాసిటీని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధిత రైతులు తెలిపారు. ప్రాణం పోయినా ఫార్మాకు భూములు చ్చేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డకొని తీరుతామని నాలుగ�
రైతు కూలీల ఖాతాల్లో జనవరి 26 నుంచి ఆత్మీయ భరోసా కింద రూ. 6వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని చూపిస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని 18,180 మంది లబ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సేవలు రైతులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కొత్త సంఘాలు ఏర్పాటు దశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనవ�
ఓటేసి గెలిపించుకున్న పాపానికి నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని లగచర్లతోపాటు మిగతా మూడు తండాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల లగచర్లలో జరిగిన పరిణామాలు..దాడులు.. కేసులు, అరెస్టులు తదితర ప్రభ�
కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న�
యూరియా కోసం రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా పడిగాపులు పడుతున్నా బస్తాలు దొరకక ఆగమవుతున్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని కొలనూర్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తు
Thummala Nageswara Rao | మాదాపూర్, ఫిబ్రవరి 7: వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులను ప్రోత్సహించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.