Farmers Strike | రైతులు ఆగ్రహంతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. యూరియా కావాలని రోడ్డుఫై కూర్చొని నిరసన తెలిపారు. రైతులు ధర్నా చేయడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యూరియా ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కద
Farmers Strike | యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రైతులు మండిపడ్డారు. వర్షాలు కురుస్తున్న సమయంలో యూరియా తగినంత రైతులకు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించార�
Farmers Strike | గతంలో నిత్యం పచ్చని పంటలతో కలకలలాడిన నేలపై ఈ రోజు ఎండిపోయిన చెరువులు, కాలువలు, పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. రైతులు వేసిన వరి పంట భూగర్భ జలాలు లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ
Farmers Strike | రైతుల పంటను తరుగు పేరిట అదనంగా వడ్లను కాంట చేస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
Irrigation Water | తలాపున గోదావరి నీళ్లు వస్తున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరు రావడం లేదని మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇందుప్రియాల్ చౌరస్తాలోని రామాయంపేట కెనాల్ వద్ద ఇవాళ
రో�
రైతులకు ఇచ్చిన హామీలు అమలు పరచకుం డా, రైతులను అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ, రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆమనగల్లు జూనియర్ కళాశాల సమీపంలో నిర్వహిం�
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు గురువారం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం ఆందోళన కార్యక్రమాలతో దద్దరిల్లాయి. రూ.4వేల జీవనభృతి ఇవ్వాలని బీడీ కార్మికులు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వ�
అందోలు నియోజకవర్గంలో రైతులు విత్తనాల కోసం ధర్నాలు చేస్తున్నా మంత్రి దామోదర రాజనర్సింహ జాడ కనిపించడం లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరులతో ఆయన �
మండలంలోని అంబాల గ్రామం లో పరకాల-హనుమకొండ రహదారిపై శ్రీరాములపల్లి, గూనిపర్తి, అంబాల గ్రామాల రైతులు సాగునీటి కోసం సోమవారం రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఎస్సారెస్పీ అధికారులు డీబీఎం 24�
భారత్మాల రోడ్డులో కొంకల, జులేకల్ శివారులోని రైతుల భూములు పోగా వాటికి పరిహారం పెంచాలని కోరుతూ కొం కల వద్ద గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. సుమారు ఐదు గంటలపాటు నిర్వహించిన ఆందోళనతో భారత్మాల రోడ్డు ప