కొడంగల్లో రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోవడం ఖాయమని తెలుసుకొన్న రేవంత్ అడ్డదారులను ఎంచుకున్నాడు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులకు బెదిరింపులు, డబ్బులతో ప్రలోభపెడుతున�
కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధి బట్టబయలైంది. రైతు వ్యతిరేక పార్టీ అని రుజువైంది. నీచ రాజకీయాలు కూడా తేటతెల్లం అయ్యాయి. ఆదరణ కోల్పోయిన ఆ పార్టీ అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప,
“రైతన్నలకు అండగా ఉండడానికి రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద లక్షకు పైబడిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాం. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకు ఇచ్చాం. నేత, గీత కార్మికులకుకూడా బ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న మోసపూర్తి హామీలను నమ్మొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని రువ్వి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రమూ సాటిరాదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.
వ్యవసాయం చేసే ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం అతలాకుతలం అవుతుంది. చదువుతున్న పిల్లలు, వ్యవసాయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచే భార్య.. ఇక సాగు సాగించేవారు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరి�
రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై పరికరాల వంటివి సాగుకు వరంగా మారాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కావడం, అన్నదాతపై ప్రేమతో పలు పథకాలు అందిస్తుండడం వంటి వాటితో సేద్యం పెరుగుతోంది.
ఆరుగాలం కష్టించే రైతన్నకు కేసీఆర్ సర్కారు తెచ్చిన రైతుబీమా ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. గుంట భూమి ఉండి.. ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5లక్షలను అందిస్తూ భరోసానిస్తున్నది. అన్నదాతకు
భారత గణతంత్ర దిన వేడుకలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. కలెక్టరేట్ భవన ప్రాంగణంలో కలెక్టర్ అమయ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, అధికారులను ఉ�
గుజరాత్లోని అరవల్లి జిల్లాకు చెందిన ఓ రైతు 1.35 హెక్టార్లలో పల్లి పంట వేశాడు. అకాల వర్షాలతో పంటంతా నష్టపోయాడు. కేంద్రం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ఫసల్ బీమాతో పరిహారం అందుతుందని, దానితోనైనా కష్టాల నుంచి గ�