రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : భారత గణతంత్ర దిన వేడుకలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. కలెక్టరేట్ భవన ప్రాంగణంలో కలెక్టర్ అమయ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ పురోభివృద్ధికి పాల్పడుతున్న పలువురు అధికారుల్లో రంగారెడ్డి జిల్లాలోని అధికారులు సైతం చేయూతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, అందులో రంగారెడ్డి జిల్లా అధికారులు కూడా తమ సేవలను పంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పాలనలో అద్భుత పనితీరును కనబర్చిన పలువురు అధికారులను కలెక్టర్ ప్రశంసించి, అభినందనలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలను అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. జిల్లాలో 276 మంది అన్ని విభాగాల అధికారులు, కార్యాలయ సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) తిరుపతిరావు, జిల్లా రెవెన్యూ అధికారి జేఎల్బీ హరిప్రియ, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, ఏడీఎస్ అండ్ ఎల్ఆర్ కె.శ్రీనివాస్, డీడీ అడల్డ్ ఎడ్యుకేషన్ గణేశ్, డిప్యూటీ రిజిస్ట్రార్ డీసీవో ఎన్.ధాత్రీదేవి, (గ్రౌండ్ వాటర్) డీజీడబ్ల్యూవో రఘుపతిరెడ్డి, డీఐఈవో (ఇంటర్మీడియెట్) వెంక్యానాయక్, పీడీ ఐసీడీఎస్ ఎన్.మోతీ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ సురేశ్ చంద్రారెడ్డి, డీఈవో సుశీందర్రావు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ యు.ప్రవీణ్ కుమార్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ వెంకట్, ఆర్డీవోలు ఇ.వెంకటాచారి, చంద్రకళ, వేణుమాధవరావు, రాజేశ్వరి, సూరజ్కుమార్
కె.రాములు, కె.గోపాల్, ఎం.మహేందర్రెడ్డి, టి.సుచరిత, కె.అమరలింగంగౌడ్, బి.గిరిజ, సీహెచ్ నాగయ్య, రెవెన్యూ సిబ్బంది నిహంత్, కె.శ్రీనివాస్గౌడ్, పి.మల్లారెడ్డి, పి.విజయ్కుమార్, అవినాశ్కుమార్రాయ్, ఎస్.అనిత, ఎల్.రాకేశ్కుమార్, సరిత, విక్రమ్రెడ్డి, జి.సత్యనారాయణరావు, జి.కృష్ణ, పి.రమేశ్, ఎన్.వెన్నెల, కె.ఫ్రాంక్లిన్ క్రుపాల్ కుమార్, జె.స్వర్ణలత, జి.కృష్ణ, మహేందర్, కె.వీణ, ఏ.రామలింగేశ్వర్రెడ్డి, ఎం.కల్పన, బుగ్గయ్య, ఎ.భిక్షపతి, ఎన్.అంజయ్య, బి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం సిబ్బంది శివకృష్ణ ఠాకూర్, ఎన్.అజయ్పాల్, ఫైర్ ఆఫీస్ సిబ్బంది టి.అమరేందర్, ఎం.సురేశ్, బి.విజయ్కుమార్, పి.అరుణ్కుమార్, పి.మహేందర్, ఇ.నరేశ్, ఫిషరీస్ విభాగంలో బి.బాలరాజు, హరిప్రసాద్నాయక్, ఆయుష్ విభాగంలో డా.రమాదేవి, డా.పావనీదేవి, వైద్య, ఆరోగ్య విభాగంలో డా.రేవతి, పి.నరహరి, కె.ఎల్ శ్రీనివాస్, సుజన, సారా బేగమ్, రమేశ్, ఎస్.వనజ, ప్రణాళికా విభాగంలో ఎన్.శ్రీను, జే.విజయలక్ష్మి, రవాణా విభాగంలో ఇ.వాసు, కె.వాసుదేవరావు, కె.లక్ష్మణ్, కె.సాయికిరణ్, నాగవర్ధన్రెడ్డి ఉన్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో ఐదుగురు, డీఈవో కార్యాలయంలో ఇద్దరు, సివిల్ సైప్లెస్లో ఇద్దరు, బీసీ వెల్ఫేలో ఇద్దరు, అగ్రి మార్కెటింగ్లో ఒక్కరు, మిషన్ భగీరథలో ముగ్గురు, మున్సిపల్ విభాగంలో 17 మంది, పీఆర్ – ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు, ట్రైబల్ డెవలప్మెంట్ విభాగంలో ఇద్దరు, పశు సంవర్ధక శాఖలో ముగ్గురు, సెరికల్చర్ – హార్టికల్చర్ విభాగంలో ముగ్గురు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్కరు, ఎక్సైజ్ విభాగంలో ఏడుగురు, సర్వే – ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఇద్దరు, పోలీస్ కమిషనరేట్ – సైబరాబాద్ విభాగంలో 25 మంది, కో ఆపరేటివ్ కార్యాలయంలో ఇద్దరు, డ్రగ్ కంట్రోల్ – పాలనా విభాగంలో ఇద్దరు, ట్రెజరీ కార్యాలయంలో ఇద్దరు, ఎస్సీ అభివృద్ధి విభాగంలో ఇద్దరు, స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు, డిసేబిలిటీస్, సీనియర్ సిటిజెన్స్ – ట్రాన్స్జెండర్ విభాగంంలో ఇద్దరు, గ్రంథాలయ విభాగంలో ముగ్గురు, ఇరిగేషన్ విభాగంలో ముగ్గురు, ఎస్సీ సర్వీస్ కో ఆపరేటివ్ విభాగంలో ఇద్దరు, జడ్పీ పరిషత్ విభాగంలో 23 మంది, సివిల్ సప్లై విభాగంలో ముగ్గురు, ఐ అండ్ పీఆర్ విభాగంలో ఇద్దరు, డీఆర్డీవోలో పది మంది, డీపీవో వింగ్లో 37 మంది, సోషల్ ఆర్గనైజేషన్ కమిటీలో ముగ్గురు, రాచకొండ పోలీసు కమిషనరేట్ విభాగంలో 27 మంది, జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఐదుగురికి కలెక్టర్ అమయ్కుమార్ ప్రశంసాపత్రాలను అందించి అభినందించారు.