యూరియా సరఫరా పెంచి, కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వద్ద నిరసన తెలిపారు.
Farmers | రైతు సంఘంలో సభ్యత్వం కోసం రైతులు ముందుకు రావాలని తొగుట మండలంలోని రైతులు రూ.2000 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని తొగుట ఎఫ్పీసీ చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి కోరారు.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు రావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుబే బండా శ్రీశైలం అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని మార్కెట్ యా�
వడగండ్ల వానతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు కింది రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం వారు గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎద
తెలంగాణ పీడిత, అణగారిన వర్గాల చైతన్య జ్వాల దొడ్డి కొమురయ్య అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో గల కొమురయ్య విగ్రహానికి రైతు సంఘం, సీపీఐ నాయకుల �
Julurupadu Agriculture Market | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో గిరిజన, రైతు సంఘాల నాయకుల సమావేశం ఇవాళ ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను శాశ్వత మార్కెట్గా ఏర్పాటు చేసి వెంటనే పను�
పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని విజయ పాడి రైతులు డిమాండ్ చేశారు. గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించేవారని, ఇప్పుడు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ చేయాలని, రైతుల అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి సోమవారం ధర్నా నిర్వహించారు. �
పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంఘం, టి.జి. విజయ
మండలంలోని రైతు సేవా సహకార సంఘం బ్యాంక్లో మొత్తం 2,459 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ కోసం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 19, 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతుల పేర్లు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జార�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట నియోజకవర్గ రైతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్కార్డుల ద్వారా హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్�
Farmers protest | నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరు సాగించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అన్నదాతలు.. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఉద్యమానికి పూనుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తద�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేస