Farmer loan waiver | రైతు రుణమాఫీ(Farmer loan waiver )అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవి, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని రైతు నాయకులు అన్నారు.
Punjab farmers: పంజాబీ రైతులు ఇవాళ మూడోసారి ఢిల్లీకి ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Farmer Unions: రైతు సంఘాలతో సమావేశాలు పాజిటివ్గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
దక్షిణ భారత పసుపు రైతులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమా
రైతు నాయకులపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత జేపీ దలాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ధర్నా చేసే కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు తప్పుడు పనులు చేశారు. కొందరి భార్యలు ఇతరులతో క
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు
తెలంగాణలో హిమాలయాలు లేకు న్నా తమది అంతకంటే ఎత్తయిన సంకల్ప బలమని, అందుకే ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర నదులు, చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీకేయూ నేత రాకేష తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం సంప్రదింపులు జరిపారు.
Govt seeks names of farmer leaders for panel on MSP, other issues | ఎంఎస్పీ తదితర అంశాలపై చర్చ కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నుంచి ఐదుగురి