అదును దాటుతున్నా పంటలకు వేసేందుకు యూరియా అధికారులు ఇవ్వడం లేదంటూ ఓ కౌలు రైతు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. ఖిల్లాఘణపురం సింగిల్�
ప్రభుత్వం.. ఇష్టారాజ్యంగా మారితే, అధికారం.. కక్షసాధింపులకు ఆయుధమైతే.. పాలన అరాచకమవుతుంది... ప్రజల బతుకు అగమ్యగోచరమవుతుంది. తెలంగాణలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పాలనలో నిత్యం ఎక్కడో ఓ చోట కూల్చివేతలు జరుగుతూనే
అధికారులు విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ శివారు బీల్నాయక్తండాకు వ్యవసాయ కనెక్షన్�
ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రా�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల దాటుతున్నా, కాంటా వేయకపోవడంతో విసుగెత్తిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి రైతులు గమనించి పెట్రోల్ బాటిల్ లాక్కొవడంతో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్�
భూ వివాదం నేపథ్యంలో పోలీసులు తననే స్టేషన్కు పిలిపిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ రైతు శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథ�
నిజాంసాగర్ డీ-28కెనాల్ పరిధిలోని 15సబ్ కెనాల్ కింద రైతులు సాగుచేస్తున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు గురునాథం బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్�
‘నా పట్టా భూమిలో అక్రమంగా బాట వేస్తున్నారు.. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారు.. అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు’ అని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబ్�
పొలానికి బాట ఇవ్వకుండా తన అన్న అడ్డుకోవడం.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ.. మనస్తాపంతో రైతు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తిలో చోటు చేసుకున్నది.
తనకు తెలియకుండా తన తండ్రి ఏకపక్షంగా సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్దార్ ఛాంబర్లో తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో శ�