ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు (Duvvada Madhuri) మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న ది పెండెంట్ ఫ�
Dharmendra: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ ధర్మేంద్ర ఇవాళ కన్నుమూశారు. ధర్మేంద్ర ఆస్తుల విలువ సుమారు 335 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. లోనావాలాలో ఆయనకు 100 ఎకరాల ఫామ్ హౌజ్ ఉన్నది. ఖరీదైన లగ్జరీ కార్లు ఉన
వారంతా మైనర్లే.. ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు. అంతా కలిసి ఓ ఫామ్హౌస్లో (Farm House) విదేశీ మద్యం, గంజా కొడుతూ జోరుగా పార్టీ (Trap House Party) చేసుకున్నారు. అంతా మత్తులో ఉండగా ఎస్వోటీ పోలీసులు రంగప్రవేశం చేశారు.
get together | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక పంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదివిన విద్యార్థులు చేవెళ్ల మండల పరిధిలోని మూడిమ్యాల్ గ్రామ రె
కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపటి రాజుకున్నది. అసంతృప్త ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండడం స్థానికం�
ప్లాట్లను కబ్జా చేసి నిర్మించిన ఫామ్హౌస్ను హైడ్రా కూల్చివేసింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ నిర్మించిన ఫామ్హౌస్ను అధికారులు ఆదివారం కూల్చివేయిం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సై అంటే సై అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు! శుక్రవారం ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు, సుతిమెత్తని హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవ�
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ (Moinabad) అర్ధరాత్రి అసభ్యకర పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో ముజ్రా పార్టీ (Mujra Party) నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు వేయిస్త�
Italy: ఇటలీలో వ్యవసాయ కార్మికుడిగా పని చేస్తున్న 31 ఏళ్ల పంజాబీ వ్యక్తి విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయక్షేత్రంలో పనిచేస్తున్న సమయంలో అతని చేయి తెగిపోయింది, అయితే ఉద్యోగం కల్పిం�
Deer | ఓ మచ్చల జింకపై కుక్కలు దాడి చేసేందుకు యత్నించాయి. కుక్కల దాడి నుంచి ఆ జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు ఆ యువకుడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మాణిక్గూడ గ్రామంలో
Chiranjeevi | కొంతకాలంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత ఏర్పడుతున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఈ న�
Dog | ఓ కుక్క పేలుడు పదార్థాలను కొరికింది. ఆ తర్వాత పేలుడు సంభవించడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
మొయినాబాద్, ఏప్రిల్24 : ఓ ఫామ్ హౌస్లో భారీగా మద్యం బాటిల్స్ లభించడంతో ఫామ్ హౌస్ నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్ల