Uttar Pradesh | ఓ లంచగొండి ఎస్ఐ విజిలెన్స్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు.. లంచం డబ్బును నోట్లో వేసుకుని నమిలే ప్రయత్నం చేశాడు. కానీ విజిలెన్స్ అధికారులు మాత్రం ఆ నోట్లను బయటకు తీసేందుకు
సమయం ఎంతో విలువైంది.. జీవితంలో ఒక్కరోజు గడిచిపోతే మళ్లీ తిరిగిరాదు.. ఇది గుర్తించిన బీహార్కు చెందిన ఓ విద్యార్థిని తన కలను సాకారం చేసుకొనే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. బీహార్ వాసి వార్తికా సింగ్ ఇంజి�
చండీగఢ్: ఒక తల్లి తన కుమారుడ్ని బిల్డింగ్ పదవ అంతస్తు నుంచి ప్రమాదకరంగా కిందకు వేలాడదీసింది. ఒళ్లు జలదరింప జేసే ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఫరీదాబాద్ సెక్టార్ 82లోని రెసిడెన్షియల్ సొసైటీలో నివాసం ఉంటు�
ఈ పిల్లాడి ముందు స్టార్ హోటల్ చెఫ్ కూడా పనికిరాడు | వంట చేయడం అనేది ఒక ఆర్ట్. ఇదివరకు వంట చేసేవాళ్లు అంటూ ఛీప్గా చూసేవాళ్లు. కానీ… ఇప్పుడు వంట చేసేవాళ్లకు
Haryana Air Pollution.. Schools Shut Till Wednesday | తీవ్రమైన వాయుకాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. తాజాగా హర్యానా ప్రభుత్వం
సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. తమకు నచ్చిన ఇంటిని కట్టుకోవాలని ఎవరికి ఉండదు. ఎన్నో ఏళ్లు కష్టపడి.. లక్షలు పెట్టి సొంతింటి కలను నెరవేర్చుకుంటారు కొందరు. అయితే.. సొంతింటి కంటే క�
మెట్రో స్టేషన్| ఏమైందో ఏమో ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూసిన ఆమె దూకేస్తానని బెదిరించింది. అయితే ఆమెను చిన్నగా మాటల్లోకి దించారు.
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి | దేశ రాజధానిలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న నబీలా సాదిక్ (38) కరోనాతో కన్నుమూశారు.