300 Kg RDX : ఫరీదాబాద్లో 300 కేజీల ఆర్డీఎక్స్తో పాటు ఏకే-47 రైఫిల్ను జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని షహరాన్పూర్లో కశ్మీరీ డాక్టర్ను అరెస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జర�
Suicide | మీ అమ్మ మనతో కలిసి ఉండటానికి వీల్లేదు అని భార్య వేధింపులకు గురి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
Heart Attack | దేశంలో ఇటీవలే గుండెపోటు (Heart Attack) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి జిమ్ (Gym)లో వర్కౌట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
Woman Killed Buried | ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు �
కదులుతున్న కారులో15 ఏండ్ల బాలికపై దుండగులు రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్లో (Faridabad) రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
man beaten up by girlfriend | భార్యాపిల్లలను విడిచి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిమాండ్ చేసింది. దానికి నిరాకరించిన ప్రియుడ్ని తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొం
Bull Chases Cow Into Bedroom | ఒక ఆవును ఎద్దు వెంబడించింది. దీంతో ఆ ఆవు ఒక ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ ఎద్దు కూడా దానిని అనుసరించింది. ఇది చూసి ఆ ఇంట్లోని వారు భయాందోళన చెందారు.
Tanker Hits Father, Son | షాపు బయట కూర్చొన్న తండ్రి, కొడుకు మీదకు ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఇది చూసి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డై�
Bank Manager, Cashier Die | భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అండర్పాస్లోకి భారీగా వరద నీరు చేరింది. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ప్రయాణించిన ఎస్యూవీ అక్కడ మునిగిపోయింది. ఈ సంఘటనలో వారిద్దరూ మరణించారు. హర్యానాలోని ఫరీదాబాద�
Cow Smuggler: గోవులు స్మగ్లింగ్ చేస్తున్నాడనుకుని ఓ విద్యార్థిని హర్యానాలో కాల్చి చంపారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం కారులో వెంబడించి ఆ విద్యార్థిని హతమార్చారు. ఆగస్టు 23వ తేదీన జరిగిన ఈ ఘటనలో అయిదుగు�
Tejasvi Surya : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్కు నిబంధనలకు విరుద్ధంగా బెంగళూర్కు సమీపంలోని ఏరోస్సేస్ పార్క్కు చెందిన స్ధలంలో కేఐఏడీబీ భూ కేటాయింపులు జరిపారనే ఆరోపణలపై బీజ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.