Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత ఈ మధ్య విడాకులు, మయోసైటిస్, రెండో పెళ్లి వార్తలతో హాట్ టాపిక్గా మారుతుంది. ఇక నటిగా ఇన్నాళ్లు అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది.
Chiru- Charan | మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రస్తుతం లండన్లో సందడి చేస్తున్నారు. ఈ రోజు రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉండగా, దీని కోసం నాలుగు రోజుల ముందే రా�
Ajith | తమిళనాట ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటులలో అజిత్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే అజిత్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. ముందుగా విడముయ
Babloo Prithviraj | పెళ్లి అనే సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన బబ్లూ ప్రృథ్వీరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి పందిరి, చెన్నకేశవ రెడ్డి, సంతోషం మొదలు ఇటీవల వచ్చిన �
Chiranjeevi| మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. యూకే పార్లమెంటులో అక్కడి ఎంపీల సమక్షంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం జరగడంతో
ఆఫ్రికా దేశం గినియాలో విషాదం చోటుచేసుకున్నది. ఓ ఫుట్బాల్ మ్యాచ్ (Football Match) సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో 100 మందికిపైగా మరణించారు.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చింది.
సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి అభిమానులపై చేయిచేసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో బాలయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
‘మరణం అంటే నాకు భయం. ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబసభ్యుల పరిస్థితేంటి? అని ఒక్కోసారి ఊహించుకుంటూ ఉంటాను. అప్పుడు తెలియని భయం నన్ను ఆవహిస్తూ ఉంటుంది. ఓ విధంగా ఇది నా మానసిక దౌర్బల్యం’ అంటున్నది అందాలభామ మృణ�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం పాఠశాలలకు ఎమర్జెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ను అందుబాటులో ఉంచనున్నది.
MLA Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్ రావొద్దని అభిమానులకు(Fans) ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెంద�
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
పాపులర్ కథానాయిక రష్మిక మందన్నా తన అభిమానులను క్షమించమని కోరింది. ఈ నేషనల్ క్రష్కు ఇన్స్టాలో 38 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. తరచూ తన సినిమా అప్డేట్లు, లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం ర�