ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత
ప్రతి మహిళకు కాంగ్రెస్ సర్కార్ రూ.35 వేల చొప్పున బాకీ పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ‘ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున నగదు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార
Lok Sabha elections | కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలనేది నిర్ణయించడంలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఇక్కడే. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణా�
హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ‘సంకల్ప్ పత్ర’ పేరుతో, ఈ సారైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి 14 ప్రధాన హ
Boinapalli Vinodkumar | కాంగ్రెస్ అబద్ధపు హామీల(False promises)పై గ్రామాల్లో చర్చపెట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్( Boinapalli Vinodkumar )బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం మరోపోరాటానికి సిద్ధం కావ�
KTR | సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బుధవారం స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ బీఆర్�
కాంగ్రెస్ పార్టీది చార్ సౌ బీస్ (420) మ్యానిఫెస్టో అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎట్లాగూ గెలిచేది లేదన్న ఉద్దేశంతో 42 పేజీల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీ
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ(Congress party)ది 42 పేజీల మ్యానిఫెస్టో (Manifesto)కాదు 420 మ్యానిఫెస్టో..అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ఆ పార్టీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao ) అన్నార
లోకంలో భాషలన్నిటికి తల్లి భాష అయిన సంస్కృతంలో ఈ అబద్ధం అన్న పదం చాలా చక్కగా వివరింపబడింది. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం.’ అంటే ఋతం అనగా సత్యం; అది కానిది అనృతం అనగా అబద్ధం. సత్యం ఎలా పుట్టింది? ‘సత్యు సాధుషు �
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�
Huzurabad | హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ దొంగ ప్రమాణాలు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో చెప్తూ ‘ప్రమాణ పత్రం’ పేరుతో ఆ పార్టీ నేతలు ఒక