కాళేశ్వరం కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి హిత
BRS Complaint | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ రూరల్ సీఐ కు ఫిర్యాదు చేశారు.
భర్తపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెపై కేసు పెట్టేందుకు ఆమె భర్తకు స్వేచ్ఛనిచ్చింది. భర్త అమెరికాలో ఉంటున్నారు. పెండ్లి అయిన రెండు నెలల తర్వాత హెచ్1బీ వీసా గ�
YCP Complaint | విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అల్లర్ల సమయంలో ఏం జరిగిందో ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 19 ఏళ్లుగా త
హైదరాబాద్ : స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు గాంధీజీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్లో గల గాంధీజీ విగ్రహాన్ని �
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్యలకు తానే కారణమని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్లో ‘బండి సంజయ్ కుమార్..