Roof Collapses | రెండు కుటుంబాలకు చెందిన వారు ఇంటి రూఫ్పై ఘర్షణ పడ్డారు. ఉన్నట్టుండి ఆ రూఫ్ కూలిపోయింది. దీంతో సుమారు పది మంది కూలిన రూఫ్తో పాటు కిందపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Idli-sambar | బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యాటకులు తగ్గడానికి
‘ఇడ్లీ-సాంబార్’ కారణమని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు సముద్ర బీచ్ల వద్ద వ్యాపారాలు చేసుకుని ‘ఇడ్లీ-సాంబార్’ అమ్ముతున్నారని విమర్
People Fall Into River | వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు
పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) బాత్రూమ్లో జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ �
National Parties Fall | రానురాను జాతీయ పార్టీల సంఖ్య తగ్గిపోతున్నది. దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 14 జాతీయ పార్టీలున్నాయి. అనంతరం 70 ఏళ్లలో ఈ సంఖ్య 6కు పడిపోయింది. అయితే తొలుత 53 రాజకీయ పార్టీలు ఉండగా ప్రస్తుతం
Woman Gets Trapped in Grain Sacks | ఆహార ఉత్పత్తుల బస్తాలు జారి ఒక మహిళపై పడ్డాయి. ఆ బస్తాల మధ్య చిక్కుకున్న ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అక్కడే ఉన్న కూలీలు వెంటనే స్పందించారు. క్షణాల్లో బస్తాలను తొలగించారు. వాటి కింద చిక్కుకు�
Pet Dog Guards Trekkers Bodies | మంచు పర్వతాలపై ట్రక్కింగ్ కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు జారి పడి మరణించారు. అయితే పెంపుడు కుక్క వారి మృతదేహాల వద్ద రెండు రోజులు కాపలా ఉన్నది. (Pet Dog Guards Trekkers Bodies) ఆ కుక్క మొరగడాన్ని గమనించిన రెస్క్య�
సరదాగా గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం చిన్నదర్పల్లిలో చోటు చేసుకున్నది. హన్వాడ ఎస్సై రవినా�
మహారాష్ట్రలో వేల మంది రైతులు చేపట్టిన ‘కిసాన్ మార్చ్'తో శివసేన, బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వం ముందుంచిన రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమని రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖీ ప
గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం త�
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
బీజేపీ 2014 ఎన్నికల ముందు దేశ ప్రజలను ఎన్నో హామీలతో ఊరించింది. అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నవారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్ట బెడుత
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మరింత దిగజారింది. ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 30 పైసలు పడిపోయి తొలిసారిగా 81ని దాటింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా 81.09 వద్ద నిలిచింది. ఇంటర్ బ్యాంక్