గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం త�
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
బీజేపీ 2014 ఎన్నికల ముందు దేశ ప్రజలను ఎన్నో హామీలతో ఊరించింది. అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నవారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్ట బెడుత
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మరింత దిగజారింది. ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 30 పైసలు పడిపోయి తొలిసారిగా 81ని దాటింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా 81.09 వద్ద నిలిచింది. ఇంటర్ బ్యాంక్
సెల్లార్ గుంతలో పడి ఓ యువతి మృతి చెందింది. ఈ మధ్యనే యువతి పెండ్లి నిశ్చయమైందని, ఏడాదిలో పెండ్లి ఉన్నదని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబీకులు బోరుమని విలపించారు. భవన నిర్మాణం కోసం భారీ సెల్లార్�
పలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యింది. అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుస్థాయిని చేరడంతో పలు కమోడిటీలు ధరలు తగ్గ�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టీల్ ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్కు డిమాండ్ పడిపోవడంతో టన్ను స్టీల్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు తగ్గాయి
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతున్నది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం కూడా రికార్డు స్థాయికి పతనమైంది. అయినప్పటికీ చివరకు కాస్త కోలుకోవడం ఊరటనిచ్చింది. ఉ
డాలరు మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 80కి పడిపోయింది. గురువారం రాత్రి ఈ కరెన్సీ ఆఫ్షోర్ మార్కెట్లో 80.22 కనిష్ఠాన్ని తాకింది. అయతే ఇదే రోజున ముంబైలోని ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫార�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శక్తి నగర్లో గాలివానకు చెట్టు కూలి ఇండ్లు, విద్యుత్ వైర్లపై పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలి�
దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధం చేసిన పొలం కాస్త పాలతో నిండిపోయింది. అటుగా వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో పొలం ఇలా నీటికి బదులు తెల్లని పాలతో కనిపించింది
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి