Air Conditioning Facility | స్కూల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సౌకర్యం ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రులు భరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీని కోసం ప్రైవేట్ స్కూల్ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ దాఖ
పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) �
గత ప్రభుత్వాల హయాంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలు చెత్తాచెదారం, కలుపు మొక్కలతో అస్తవ్యస్తంగా ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్థలాల రూపురేఖలు మారిపోయాయి
పరిపాలనా సౌల భ్యం కోసమే కొత్త మండలం ఏర్పాటు అవుతుందని ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్ అన్నారు. శనివారం లకుడారం గ్రామ శివారులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుకునూరుపల్లి
ప్రాథమిక చికిత్సలన్నీ అక్కడే.. అందుబాటులో లేని వైద్యం కోసం పెద్యాస్పత్రులకు రిఫర్ నేరేడుచర్ల, జూలై 18 : ప్రభుత్వ నిధులు ప్రైవేటు ఆస్పత్రులపాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగ�
హైదరాబాద్లోని జీఎమ్మార్ ఇండస్ట్రియల్ పార్కు వద్ద ప్రపంచస్థాయి ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు జీఎమ్మార్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎమ్మార్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్ (జీహెచ్ఏఎస�
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీస�
రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాసదీక్షలు చాలా కీలకం. రాత్రి చేసే ఇఫ్తార్కు ఇబ్బందులు లేకున్నా..తెల్లవారుజామున 4.45లోపు చేసే సహర్కు సమయం చాలా తక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము 3గంటలకు నిద్రలేస్తేగానీ సహర్క�
ఆర్టీసీలో ఇటీవల చేపడుతున్న పలు సంస్కరణల్లో భాగంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఇమ్లిబన్)లో కొత్త సదుపాయాన్ని కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం బస్ స్టేషన్ ప్రవేశం వద్ద ఉన�
చట్టవ్యతిరేక పనులకు పాల్పడి స్పెషల్ హోంలలో ఉంటున్న పిల్లలు న్యాయస్థానాలకు భౌతికంగా హాజరు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రంలోని పరిశీలన నిలయాలు
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�