డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకమని డ్రైవర్లకు చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్ధవంతంగా నడపగలరని ఎస్పీ కె.నర్సింహ పేర్కొన్నారు. ఎరైవ్ ఎలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవ�
Sankara Nethralaya | శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మద్దికుంట, CapEx సభ్యుడు తి�
కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శిబిరాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకొని కండ్లద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఈ కార్యక్రమం రం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ శశికళ అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ‘కంటి వెలుగు’ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు పోయి చూపు చక్కగా కనిపిస్తుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామా లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పర�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. కంటి చూపు సమస్యలున్నవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ఇంటికి దీపంలా మారాయి. కంటి లోపాలతో బాధపడుతున్న ఎంతో మందికి వెలుగునిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో శిబిరాలు ప్రారంభించిన
మహబూబ్నగర్ జిల్లాలో కంటివెలుగుకు విశేష స్పందన లభిస్తున్నది. నిరంతరాయంగా శిబిరాలు నిర్వహిస్తుండడం తో ప్రజలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 441 గ్రామ పంచాయతీలకుగానూ 135 జీపీల్లో వైద్య శిబిరాలు నిర్వహించార�