పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. కంటిపరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారితో శిబిరాలు కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలో కంటివెలుగు రెండో విడత కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా నేత్ర పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెల�
వైద్యం, ఆరోగ్యం విషయంలో సర్కార్ శ్రద్ధ ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమం చేపట్టి ప్రజల కంటి సమస్యల పరిష్కారానికి రికార్డుస్థాయిలో పరీక్షలు, శస్త్రచ