జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఇప్పటివరకు 8,70,507 మందికి పరీక్షలు .. 1,06,248 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేత అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యానికి మించి సాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,58,35,947 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 74.42 లక్షల మంది పురుషులు క�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నది. సూర్యాపేట జిల్లాలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 475 గ్�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి పల్లెలు, పట్టణాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. �
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,36,068 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో పురుషులు 2,07,435 మంది కాగా, మహిళలు 2,28,633 మంది ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంతో చేపట్టిన ‘కంటి వెలుగు’ ఎందరో నిరుపేదల కళ్లకు వెలుగులు నింపుతున్నది. రెండో విడుత ప్రారంభించి గురువారం వరకు దాదాపు 85 రోజులు గడుస్తుండగా, ప్రతి చోటా అనూహ్య స్పందన వస్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పేద ప్రజలకు
దృష్టిలోపం ఉన్న వారికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారంతా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంట
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉమ్మడి చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం, నర్స�
ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో కంటి వెలు�
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,85,484 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,93, 124 మంది కాగా, మహిళలు 2,02,370 మంది ఉన్నారు. ఇందులో 36 వేల మందికి కంటి �
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. శు
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, నారాయణప�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 12,026 మం