ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. శ్రీనివాస విజన్ సెంటర్, అక్షర ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 200 మంది
శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం శుక్రవారం నిర్వహించినట్లు కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో 68మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 23 మందికి శుక్లాలో ఉన్
Diabetes | ఎంత సంపద, మరెంత పెద్ద బలగం ఉన్నా మనిషికి ఒక్క కంటిచూపు లేకపోతే జీవితం చీకటిమయమే. మన శరీరంలో ప్రతి అవయవమూ ముఖ్యమైందే. దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అన్నీ ఉన్నా కంటిచూపు లేక పోతే మాత్రం అంతా శూన్యంలాన�
ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ (ఐఓపీ) ఎక్కువ కావడం వల్ల కంటి నరాలు దెబ్బతినడంతో ఏర్పడే రుగ్మతే.. గ్లకోమా. కంటి నుంచి మెదడుకు దృష్టి సంకేతాలను తీసుకెళ్లే బాధ్యత కంటి నరాలదే. కాబట్టి గ్లకోమాను తొలిదశలోనే గుర్తిం
US Woman Stabs Boyfriend In Eye | ఇతర మహిళలను చూస్తున్నాడన్న ఆగ్రహంతో ఒక మహిళ తన ప్రియుడి కంటిపై సూదితో పొడిచింది. (US Woman Stabs Boyfriend In Eye) అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్�
Minister Vemula Prashanth Reddy | సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు వారి పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నార�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పుల�
దేశవ్యాప్తంగా కండ్ల కలక (పింక్-ఐ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ర్టాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు తెలుగ�
భారత్పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల సీఏంఆర్ ధాన్యాన్ని మరాడించి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో బియ్యాన్ని గోదాములకు తరలించాలని రారైస్ మిల్లర్లను ఆదేశించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి ష�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 12,026 మం
మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 3,49,124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,65,519 మంది కాగా, మహిళలు 1,83,605 మంది ఉన్నారు.
నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది.
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోయిన ఓ వ్యక్తి తన కంటిని కోల్పోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుంహోల్జ్(21) ఏడేండ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. అప్పుడప్పుడు అవి తీయకుండానే నిద�