Man Throws Acid On Wife, Daughters | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు. భార్య, ఒక కుమార్తె స్వల్పంగా గాయపడగా మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్య�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు చిన్నారులను కడతేర్చింది కన్నతల్లి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో గతనెల 27న చోటుచేసుకోగా పోలీసులు బుధవారం ఈ కేసు గుట్టువిప్పారు. బీరంగ�
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య దారుణంగా హత్యచేసింది. అనంతరం అతడి శరీరాన్ని 15 ముక్కలు చేసి, డ్రమ్ములో వేసి సిమెంట్తో సీల్ చేసిన దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. పోల�
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రి
UP shocker | ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రతాప్గఢ్ జిల్లాలోని హతిగావ్ పోలీస్స్టేషన్ పరిధిలోగల ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా వ్యవహరించారు. పరాయి వ్యక్తితో వివాహ�
ఇటీవల ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీతండాకు చెందిన ఒక మహిళ, ఇద్ద రు కూతుళ్లు కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనలో విస్తుగొలిపే నిజాలు బయట పడ్డాయి. ఈ కేసును విచారిచిన పోలీసులు.. ‘అది యాక్సిడెంట్ కాదు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండలంలోని నాగల్కొండకు చెందిన జాదవ్ గజేం�
Woman Kills Husband | భర్తను భార్య హత్య చేసింది. దొంగలు దోపిడీకి పాల్పడి అతడ్ని హత్య చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ఆమె చంపినట్లు దర్యాప్తులో పోలీసులు త�
వివాహేతర సంబంధం..ఓ వ్యక్తి హత్యకు దారి తీసిన సంఘటన హాజీపూర్ మండల కేం ద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. హాజీపూర్ ఎస్ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హాజీపూర్కు చెందిన మల్యాల నరేశ్ (32) గతంలో పెట్రోల�
మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోకుండా విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని
Brutal murder | నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామ శివారులో ఓ యువతిని మరో యువకుడు హత మార్చిన(Brutal murder) సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
Crime news | కంపెనీ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఓ హోటల్లో పనిచేస్తున్న యువకుడిని.. అంతకుముందు పనిచేసిన కంపెనీ యజమాని దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధా�
Hotel Manager | ఏడాది క్రితమే పెండ్లి చేసుకున్న భార్యను సముద్రంలో తోసేసి హత్య చేశాడో హోటల్ మేనేజర్ (Hotel Manager). ఆపై ఆమె ప్రమాద వశాత్తు నీళ్లలో పడిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తమకు వివాహేతర సంబంధం ఉందని బొంగోని కార్తీక్ గౌడ్ (22)ప్రచారం చేస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే ఆ వివాహితతో అతనికే సంబంధం ఉన్నదని అం�