ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చి, శవాన్ని వాగులో పూడ్చి పెట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సంచలనం రేపింది. మండలంలోని గుండ్లపల్లికి చెందిన పెనుగొండ వెంకటేశ్వర్లు (47)కు, లక�
హైదరాబాద్ శివారులోని విజయవాడ జాతీయ రహదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల�
గుంటూరు : బాపట్ల జిల్లా తెనాలిలో ఓ కామాంధుడికి యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. ఆ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అత�
తనతో సన్నిహిత సంబంధం కొనసాగించాలని పొరుగున ఉండే ప్రియుడు ఒత్తిడి చేస్తుండటంతో అతడిని వదిలించుకోవాలని ఊపిరిఆడకుండా చేసి కడతేర్చిన మహిళ ఉదంతం జైపూర్లో వెలుగుచూసింది.
భార్య ప్రవర్తనపై అనుమానంతో రగిలిన భర్త ఆమెను కత్తిపోట్లకు గురిచేసి కడతేర్చిన కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం గురించి తెలిసిన భార్యను భర్త హత్య చేయించాడు. కిరాయి హంతకులు ఆమెను కత్తితో 16 సార్లు పొడిచి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మాళవియా నగర్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. నవీన్ గు