eVITARA: మారుతీ సుజుకీ నుంచి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. తొలి బ్యాటరీ కారు ఈ-విటారాను ఇవాళ ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఢిల్లీలో జరిగిన ఈమెంట్లో ఆ కారును ప్రదర్శించారు. వంద దేశాలకు ఆ కారును ఎగమతి చేయనున్
‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను
మన దేశం నుంచి 2030 నాటికి రెండు ట్రిలియన్ యూఎస్ డాలర్ల (రూ.16.19 లక్షల కోట్లు) ఎగుమతి లక్ష్యాలను కేంద్రం నిర్దేశించుకున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఫహద్ అహ్మద్ఖాన్ సూరి చెప్�
దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�
సరిగ్గా ఏడాది కిందట.. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం మొండికేయడంతో.. రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 8న ఎఫ్సీఐ తెలం గాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో సమావేశమయ్యారు
బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో �
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు వి�
బియ్యం ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలకు కూడా గోధుమలు తక్కువ పడొచ్చన్న అం�
పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. సోమవారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం పండించే రైతులకు ఉరి పెడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమంటే కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రెమ్డెసివిర్ ఔషధ ఎగుమతులపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గి పరిస్థితులు చక్కబడే దాకా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, రెమ్డెసివిర్ ఏపీఐలను విదేశాలక�