Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రెండురోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా ప్రకటనతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన రాజీనామా
Arun Pillai | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.
Kavitha | మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుదీర్ఘంగా విచారించిన కోర్టు మే 28న తీర్పు రిజర్వ్ చేసిన
Manish Sisodia | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని మనీశ్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరిం�
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 10న సుప్రీంకోర్టును వెలువరించనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిట�
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసుకొనేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తీర్పును
Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 6న తీర్పును వెల్లడించనున్నట్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రకటించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక జడ్జి మే 7 వరకు పొడిగించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిన సీబీఐ, ఈడీ వ్యవహారాల జడ్జి కావేరీ బవేజా ఈ మేర
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ నెల 23 వరకు పొడిగించారు. మరోవైపు ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దా�
తనను అవమానించడం, నిందించడమే తన అరెస్టు వెనుక ఉన్న ఏకైక లక్ష్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తనను బలహీపర్చడమే లక్ష్యంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ నోటీసులకు ఎలాంటి ప్రశ్�
excise policy case | మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.2 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత
ED: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోరింది. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కస్టడీ పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేస�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అ రవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ, తమ సీఎం కేజ్రీవాలేనని, తీహార్ జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. అయితే, స్వతంత్ర భారత
‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అ