ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో తాము జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకో�
రానున్న లోక్సభ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అడ్డుకొనేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో
Sanjay Singh Case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ నిర్ణయాన్ని కోర్టు గురువారం వాయిదా వేసింది. పిటిషన్పై శుక్రవారం తీర్పున
Excise Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది అక్టోబర�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకాలేదు. తనకు జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రేరితంగా, అస్పష్టంగా, చట్ట విరుద్ధంగా ఉన్నందున వెంటన�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ మద్యం విధానం కేసులో నిరవధికంగా జైల్లో ఉంచలేరని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ, ఈడీలకు తెలిపింది.
Excise policy case | ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ 5 వరకు పొడిగించింది.