రాష్ట్ర ప్రభుత్వం అనుమతు లు ఇస్తే.. తెలంగాణలో ప్రవేశించేందుకు కొత్తగా 603 మద్యం బ్రాండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1956 మద్యం బ్రాండ్లు చలామణిలో ఉండగా.. ప్రభుత్వ అనుమతి కోసం 603 జాతీయ, అంతర్జాతీయ బ�
చుక్క.. ముక్క..కిక్కు.. పల్లెల్లో నేడు ట్రెండ్గా మారిపోయింది. వేకువజాము మొదలు.. అర్ధరాత్రి వరకు.. చీప్ లిక్కర్ నుంచి కాస్లీ మందు వరకు.. ఏ బ్రాండ్ కావాలన్నా.. కేరాఫ్ బెల్ట్షాపులుగా పరిస్థితి తయారైంది. ఎన్�
జూబ్లీహిల్స్లోని టానిక్ వైన్స్ను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం మూసివేశారు. ఆగస్టు 31తో ఈ వైన్స్ లైసెన్స్ గడువు ముగిసింది. అయితే, లైసెన్స్ పునరుద్ధరణకు చేసిన దరఖాస్తును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్�
మధ్య ప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా నచంఖేదా గ్రామంలో ఓ మద్యం వ్యాపారి అతి తెలివిగా వ్యవహరించి అధికారులకు చిక్కాడు. “పగటి పూట ఇంగ్లిష్ నేర్చుకోండి” అని ఓ బ్యానర్ను అతని మద్యం దుకాణానికి కొంత దూరం�
గ్రామాల్లో బెల్ట్షాపులు బార్లను తలపిస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే బెల్ట్షాపులు లేకుండా చేస్తాం.. నాణ్యమైన మద్యం విక్రయాలు జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది.
పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గుడుంబా గుప్పుమంటున్నది. స్థానిక పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేయ