స్వయంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీయే పత్తాలేకుండా పోయింది. ఎల్లంపల్లి నిర్వాసిత యువతకు ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తున్నానని ప్రకటించి పదకొండు నెలలైనా పరిహారం అందించకపోవడం విమర్శలకు తావ�
Pinarayi Vijayan | వయనాడ్ జిల్లాలో కొండచరియలు (Wayanad landslide) విరిగిపడిన ఘటనలో బాధితులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆర్థిక సాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనర
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతోపాటు పలువురు గాయపడటంపై సీఎం విచారం వ్యక్తంచేశారు.
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతకార్మికులకు రూ.15వేల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్టు తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ సెక్షన్ అధికారి పాముకుంట్ల రవీందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకట
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విపత్తుల నివా�
Invitation to applications for Covid Ex Gratia | కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే