‘ఎవరెస్ట్ మ్యాన్'గా గుర్తింపు పొందిన నేపాలీ షెర్పా 31వసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మంగళవారం 55 ఏండ్ల కమి రిటా షెర్పా ఈ ఘనతను సాధి
ఎవరెస్ట్ పర్వతంతో పాటు 8,000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తయిన పర్వతాలపైకి ఒంటరిగా వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం, ప్రతి ఇద్దరు పర్వతారోహ�
ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ రుసుమును నేపాల్ ఒక్కసారే భారీగా 36 శాతం పెంచింది. దాంతో పాటు ఆ శిఖరంపై చెత్త, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
సాధారణం కంటే అధిక వేగంతో ఎవరెస్టు ఎత్తు ఏటేటా పెరుగుతున్నది. దీనికి కారణం ఓ నది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎవరెస్టు కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వాస్తవానికి ఏటా 0.04 ఎంఎం నుంచి 1 �
భారత్కు చెందిన మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్'కు మరో షాక్ తగిలింది. ఇటీవల సింగపూర్లో వేటుకు గురైన ఈ కంపెనీపై తాజాగా హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది.
భారత్కి చెందిన ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తులపై విదేశాల్లో వరుసగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవలే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఎవరెస్ట్తోపాటు మరో కం
ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్థిక సాయం అందించాలని పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల�
మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపున�
Padamati Anvitha Reddy | ఆక్సిజన్ అంతగా అందదు. అందులోనూ ఎముకలు కొరికే చలి. కాలు కదలదు. పట్టు దొరకదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పర్వతాలను అధిరోహిస్తూ తెలంగాణ కీర్తి పతాకను ఎగురవేస్తున్నది పడమటి అన్వితారెడ్డి.
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 28: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తికి చెందిన ఆర్మీ ఉద్యోగి శనిగారపు గంగారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల జిల్లాల�