జంషెడ్పూర్: భారత్కు చెందిన 16 ఏండ్ల కామ్యా కార్తికేయన్ ఎవరెస్ట్ అధిరోహించి ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలైన భారతీయురాలిగా రికార్డులకెక్కింది.
నేపాల్ వైపు నుంచి ఆమె ఎవరెస్ట్ను అధిరోహించినట్టు టాటా స్టీల్ ఎడ్వంచెర్ ఫౌండేషన్ (టీఎస్ఏఎఫ్) గురువారం తెలిపింది.