మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపున�
Padamati Anvitha Reddy | ఆక్సిజన్ అంతగా అందదు. అందులోనూ ఎముకలు కొరికే చలి. కాలు కదలదు. పట్టు దొరకదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పర్వతాలను అధిరోహిస్తూ తెలంగాణ కీర్తి పతాకను ఎగురవేస్తున్నది పడమటి అన్వితారెడ్డి.
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 28: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తికి చెందిన ఆర్మీ ఉద్యోగి శనిగారపు గంగారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల జిల్లాల�
కాఠ్మాండు, మే 28: హాంకాంగ్ పర్వతారోహకురాలు, 44 ఏండ్ల సాంగ్ ఇన్-హుంగ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని కేవలం 25 గంటల 50 నిమిషాల్లో అధిరోహించారు. ఇప్పటి వరకు మహిళల్లో ఇంత తక్కువ వ్యవ