Fukushima Nuclear Power Plant : సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ జపాన్లోని ఫుకుషిమా అణు కేంద్రాన్ని ఖాళీ చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తున్న వర్కర్లను తరలిస్తున్నారు. 2011లో వచ్చిన సునామీతో ఆ అణు కేంద్రం దెబ్బతి�
గోదావరిఖని నగరంలోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలోని అనాధ పిల్లల తరలింపులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామని చెప్పిన అధికారులు ముందుగా ఆశ్రమంకు చేరుకొని వాకబు చేశారు. ఆశ
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద�
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుండటంతో టెహ్రాన్ (Tehran) నుంచి వెళ్లిపోవాలని చైనా (China) తమ పౌరులకు సూచించింది. అదేవిధంగా టెల్ అవీవ్ను కూడా ఖాళీ చేయాలని హెచ్చరించింది
Bomb Threat | మంత్రులున్న ప్రముఖ హోటల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు. మంత్రులతోపాటు గెస్ట్లను ఆయా హోటల్స్ నుంచి ఖాళీ చేయించారు.
Los Angeles Wildfires: లాస్ ఏంజిల్స్లో కార్చిచ్చు రగులుతోంది. గంటల్లోనే వేల ఎకరాలు అంటుకుంటున్నాయి. ఆ మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లమన్నార
Eastern Rafah: ఈస్ట్రన్ రఫా నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయిల్ ఆర్మీ తరలిస్తున్నది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. సుమారు లక్ష మంది పాలస్తీనియన్లను రఫా నుంచి తరలిం�
Cyclone Biparjoy: పాకిస్థాన్ తీరం వెంట ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిపర్జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో పాక్ సర్కార్ జాగ్రత్తలు తీసుకున్నది. థాటా జిల్లాలోని కేతి బ�
Semeru Volcano | ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న సెమేరు (Semeru volcano) అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా లావా ఎగసి పడుతుండటంతో అధికారుల సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించారు. కి
ceasefire | ఉక్రెయిన్లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా మరోసారి కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించింది. నాలుగు నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
కాబూల్ | ఆఫ్ఘనిస్థాన్లో బ్రిటన్ సైనికుల 20 ఏండ్ల పోరాటం ముగిసింది. బ్రిటన్ సైనికులు స్వదేశానికి పయణమయ్యారని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సైనికులతో కూడిన చివరి వ
ఇప్పటి వరకూ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి 550 మందిని ఆరు ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అందులో 260 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.
వైట్హౌస్ | తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ల తరలింపు ఈనెల చివరలోగా పూర్తి అవుతుందని అధ్యక్షుడు జో బైడెన్ ( Biden ) తెలిపారు. అయితే రద్దీగా ఉన్న కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలుఉ�