రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రోత్సాహం కరువైంది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలే మోకాలడ్డుతున్నాయి. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ఈవ
Maruti Suzuki |ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. దేశవ్యాప్తంగా సుమారు 25 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది.
దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ జట్టుకట్టింది.
Tata Motors-BPCL | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏడు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
Petromin - HPCL | తమ పెట్రోల్ బంకుల వద్ద మల్టీ బ్రాండ్ వెహికల్స్ సర్వీస్ స్టేషన్లు, ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం పెట్రోమిన్ ఎక్స్ ప్రెస్ తో కలిసి హెచ్పీసీఎల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
కాలుష్యాన్ని నియంత్రించడంలో కీలక భూమిక పోషించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏటా పెరుగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్లో విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తున్నది. ఈ ఏడాది 8 నెలల్లో లక్షకు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్ రెడ్కో చైర్మన్ వై
EV Charging Stations | పెరుగుతున్న విద్యుత్ వాహనాల విక్రయాలకు అనుగుణంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. వచ్చే ఏడేండ్ల లక్ష్యాలను అందుకోవాలంటే తొమ్మిది రెట్లు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిపుణులంటున్నారు.
కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడ�
రాష్ట్రవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది దేశంలో అగ్రగామి ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ).
ఈవీ వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్-రెడో కృషి చేస్తోందని చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు �