JSW-Volkswagen EV Cars | దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్డబ్ల్యూ, జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ జత కట్టాయని తెలుస్తున్నది. రెండు సంస్థలు కలిసి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నాయి.
విద్యుత్తో నడిచే వాహనాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయమైన ఈవీల వైపు మళ్లుతున్నారు.
స్వీడన్కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది టాటా మోటార్స్.. నెక్సాన్ఈవీతో ప్రయాణం ప్రారంభించిన టాటా మోటార్స్.. ఈ నెల 11 కల్లా లక్ష కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది. మొత్తం కార్ల స�
Telangana | మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కలిసి తేద్దామనుకున్న జాయింట్ వెంచర్ ఆలోచనను చైనా ఆటో రంగ దిగ్గజం బీవైడీ విరమించుకున్నది. భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ వెంచర్కు అను�
Tata Motors |ఖర్చు తక్కువ.. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కావడంతో కస్టమర్లు సీఎన్జీ.. ఈవీ కార్లపై క్రేజ్ పెంచుకుంటున్నారు. అందుకే సమీప భవిష్యత్లో మార్కెట్లో సీఎన్జీ, ఈవీకార్ల వాటా పెంచుకోవాలని తల పోస్తు్న్నది టాటా
MG Motor India | వచ్చే ఐదేండ్లలో గుజరాత్ కేంద్రంగా రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతోపాటు ఐదు ఈవీ కార్లు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది ఎంజీ మోటార్ ఇండియా.
ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది టాటా మోటర్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను రూ.50 వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నద�