Trump - Meloni | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఇటలీ ప్రధాని మెలోనీ (Giorgia Meloni) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందం అంశంపై చర్చలు జరిపారు.
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార పన్నులను ప్రకటించారు. ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ట్రంప్ పన్నులపై స్పందించారు. కొన్ని దేశాలు సుంకాలను స
యూరోపియన్ యూనియన్ (ఈయూ) వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు మంగళవారం ఈయూ కార్యనిర్వాహక అధిపతి 800 బిలియన్ యూరోలతో (దాదాపు రూ.73, 29,538 కోట్ల)తో భారీ ప్రణాళికను ప్రతిపాదించారు.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వం కొనసాగుతున్నది. పన్నులు తగ్గించాలని ఇటీవల భారత్ను హెచ్చరించిన ఆయన ఈసారి యూరోపియన్ యూనియన్పై విరుచుకుపడ్డారు. అమెరికా-యూరోపియ
భూతాప సమస్యను పరిష్కరించేందుకు గానూ కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ అనుకూల ఇంధనం వైపు మళ్లడం కోసం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు సంపన్న దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఇచ్చేలా 2009లో ఒప్పంద�
PM Modi | యూరోపియన్ కమిషన్ (European Commission) అధ్యక్షుడిగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ (Ursula von der Leyen) మరోసారి ఎన్నికయ్యారు. దాంతో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆయనకు అభినందనలు తెలియజేశారు.
బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకున్నారు. పద్నాలుగేండ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనను తిరస్కరించి లేబర్ పార్టీకి పట్టం కట్టారు. ఫ్రాన్స్తో సహా యూరప్ ఖండమంతటా జాత్యహంకారవాదులు పైచేయి సాధిస్తుంటే బ్రిటిష్
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం నిర్ణ
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టిన వ్యవసాయ పాలసీలపై రైతులు గళమెత్తారు. తమకు చేటుచేసే ఈ విధానాలు వద్దనే వద్దంటూ ఈయూకు చెందిన 10 దేశాల రైతులు ఆందోళనలో భాగస్వాములయ్యారు.
రష్యా దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్కు ఐరోపా సమాఖ్య భారీ సాయం ప్రకటించింది. నాలుగేండ్లలో రూ.4 లక్షల కోట్లు అందజేయాలని సమాఖ్యలోని 27 దేశాల అధినేతలు నిర్ణయించారు.
AI Act | సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. మానవ మేథస్సుతో పోటీపడే కృతిమ మేథా అందరినీ ఆకట్టుకున్నది. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను �
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని లగ్జెంబెర్గ్. ఈ దేశ ప్రజలు ఈయూలో అత్యంత సంపన్నుల క్యాటగిరీలోకి వస్తారు. అలాంటివారు సైతం ఇంటి కిరాయిని భరించలేక జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ �
Rahul Gandhi | ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లారు.